News
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్లు పాడైపోవడంతో లక్షల క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసి 117 ...
కాంగ్రెస్ పార్టీ నీ బ్రతికించడం తన ఉద్దేశం అన్నారు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. రాహుల్ గాంధీనీ ప్రధాని చేయడం తన ఉద్దేశమన్నారు. పని చేసే వాళ్లపైనే రాళ్ళు విసురుతారన్నారు. MLAలను మళ్ళీ వరంగల్ లో ...
మామిడి రైతుల పట్ల తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు స్పష్టంగా వివరించారు. గతంలో ఎవరూ చేయని విధంగా తాము మద్దతు అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, హార్టీకల్చర్, డ్రిప్ ఇరిగేషన్, హంద్రీ–నీవా ...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్యను వైఎస్సార్సీపీ ప్రలోభపెడుతోందని ...
కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చేసిన హామీలను విస్మరించిందని విమర్శించిన కవిత, ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే ముందు ...
ఉత్తరాఖండ్లో వరద బీభత్సం మానడం లేదు. అలకనంద నది ఉధృతంగా ప్రవహిస్తూ రుద్రప్రయాగ్ వద్ద ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాల ప్రభావంతో నది పొంగిపొర్లింది. దాంతో రుద్రప్రయాగ్ వద్ద ఉన్న పలు చిన్న ఆలయాలు, శివు ...
హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరుపతి ...
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలోని శ్రీ ...
నల్గొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుసృత, భారతదేశంలో పదిమందిలో ఏడుగురిని ప్రభావితం చేసే ఇన్సులిన్ లోపం వల్ల ...
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నారాయణపూర్, అడెల్లి, రఘునాథ్పూర్ సమీపంలోని అటవీ ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని తాడోబా లేదా ...
జమ్మూ కశ్మీర్లోని గాండర్బల్ జిల్లాలోని సోనమార్గ్ సమీపంలో ఉన్న బాల్టాల్ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. వేలాదిమంది ...
తెలంగాణలో బోనాలు ఆషాఢమాసంలో ప్రారంభమై శ్రావణమాసం వరకు జరుగుతాయి. పోతరాజులు, హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణ. 1813లో ప్లేగు వ్యాధి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results